కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. సారప
సెంట్రలైజ్డ్ కిచెన్ విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బుధవా రం హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్ నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.
‘నీళ్లచారు.. ఉడికీ ఉడకని అన్నం’ ఇది మెజార్టీ సర్కారు పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం! జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో చూస్తే.. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటిపప్పు అన్నం అందడం లేదు. ఇక కూరగాయలు,
ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్న భోజన కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు �
మధ్యాహ్న భోజన కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి గౌరవ వేతనాన్ని మూడింతలు చేసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 చొప్పున అందిస్తుండగా.. దాన్ని రూ.3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది
రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని బీఆర్టీయూ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ అన్నారు.