Kaleshwaram | కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ భుజంపై తుపాకీ పెట్టి నాటకమాడుతున్నాయనేది మరోసారి బహిర్గతమైంది.
మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ను అమలు చేసే ఆలోచనను ఎల్ అండ్ టీ సంస్థ ఉపసంహరించుకోవాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం నాగోల్లో, ఈ నెల 30న మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద సంత�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడుతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే నిర్వహణ కష్టమని, కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ ప్ర�
గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు (రూ.16,475.90 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 40 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్ల (రూ.23,066.26 కోట్ల)కు చేరినట్టు ప్రముఖ ప్రాపర్టీ �
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు గోపి, రాజీవ్గాంధీహన్మంతు ఆదేశించారు.