వంటగ్యాస్ మంట గ్రామాలకూ తాకింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పట్టణాలతోపాటు పల్లెలకూ చేరింది. యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో ఊళ్లలో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధార
నగరంలో గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.2 వేల వరకు, కమర్షియల్ గ్యాస్ ధర రూ.3 వేల నుంచి 5 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్లు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్న
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో శనివారం పోలీస్ పహారాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. జహీరాబాద్ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లలోడ్తో శనివారం గ్రామానికి చేరుక�
దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఖమ్మం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రం బ్లాక్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఏజెన్సీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా స్పందన కరువైంది. దీంతో వినియోగదారులు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో గ్యాస్ వినియోగదార�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నగరంపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నది. ఎల్పీజీ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. హోటల్ నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని హోట�
‘గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరతపై తక్షణమే జోక్యం చేసుకోవాలి.. సమన్వయంతో ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వ�
దేశంలో ఎల్పీజీ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఒక వైపు ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాణిజ్య, గృహ అవసరాలకు వినియోగించే ఎల�