Loksabha Speaker: లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, టీఎంసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక అంశంలో డివిజన్ కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కానీ అలా డిమాండ�
Loksabha Speaker | మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో ఎవరెవరికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు కన్ఫార్మ్ అవ్వగా.. వ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ...
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి లేఖ రాశారు
న్యూఢిల్లీ: జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా న
Loksabha Speaker Om Birla: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు మొదలవుతాయని, ఈ సారైనా సభ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని
చట్టసభల గౌరవం కాపాడాలి : స్పీకర్ పోచారం | దేశస్థాయిలో పార్లమెంట్, రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్ అత్యంత ఉన్నతమైన సభలని, వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ శాసనసభాప�
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. �
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్యం లభించి 75 ఏండ్ల�