దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వ్యవసాయ వ్యాపార కేంద్రాలను నెలకొల్పాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన బస్సు యాత్ర గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని అందించింది. కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఉమ్మడి జిల్లాను రెండు రోజులపాటు చుట్టేయడంతో శ్ర�
జార్ఖండ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. 14 లోక్సభ స్థానాలున్న జార్ఖండ్లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనున్నది.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో తొలి రోజు గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. ఆదార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కల
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై పార్టీలో వ్యతిరేక ఉన్నదనే విషయాన్ని వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అంగీకరించారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రారంభంలో కొంత వ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వు) లోక్సభ నియోజకవర్గం హాట్ సీటుగా మారనున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి ఇదే నియోజకవర్
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడూ అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్రు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన లోటుపాట్లను అధిగమించి.. సమష్టిగా పనిచేసి విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నది.
ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ కోసం ప్రజలెవరూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. రాష్ట్ర �
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె