నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై ఏర్పాటు చేస్తున్న లోగోపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని ఒక అనధికారిక చిహ్నాన్ని కా�
తెలంగాణలో చారిత్రక చిహ్నాల మార్పు కొనసాగుతున్నది. చారిత్రక వారసత్వానికి ప్రతిబింబంగా భావించే కాకతీయుల కళాతోరణాన్ని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలన్న ఆకాంక్షతోనే తెలంగాణ మహిళా వర్సిటీని ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహిళా వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యార్థుల కల సాకారమయ్యింద�
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ట్విట్టర్’ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ ‘పక్షి’ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. దీంతోపాటు ట్విట్టర్ను రీబ్రాండ్ చేయనున్నట్టు �
అద్భుతమైన కళాకృతులకు రూపమిస్తూ.. కుంచెలోని రంగులతో వాటికి ప్రాణంపోస్తూ.. అందమైన చిత్రాలతో ఆలోచనాత్మక ‘లోగో’లు సృష్టిస్తూ తెలంగాణ యవనికపై ఇప్పుడిప్పుడే వెలుగొందుతున్న చిత్రకారుడు చేర్యాల రవిశంకర్.
కర్ణాటకలో కమీషన్ రాజ్పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�
పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పుట్టపాక తేలియా రుమాల్కు మరింత గుర్తింపు వచ్చేలా తపాలా శాఖ కృషి చేస్తున్నదని ఐపీఓఎస్ పోస్ట్మాస్టర్ జనరల్ పీ విద్యాసాగర్రెడ్డి అన్నారు
లోగోను ఆవిష్కరించిన కేటీఆర్ హైదరాబాద్ , ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. నీటి ప
ఆకట్టుకుంటున్న నిజామాబాద్ యువకుడు నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావర
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులోఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి కాగా, ఐదో సీజన్ కోస