సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవా�
సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్లీ పడగ విప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలవేసి, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకుంటున్నారు.
లోన్యాప్ వేధింపులు ఓ యువకుడిని బలితీసుకున్నాయి. ఉరేసుకునే ముందు అతడు తీసిన సెల్ఫీ వీడియో కంటతడిపెట్టించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా అరునక్కనగర్లో చోటుచేసుకుం ది.
పార్ట్టైమ్ జాబ్స్, లోన్ యాప్స్ పేరుతో మోసాలు.. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు.. ఫెడెక్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ బెదిరింపులు, సైబర్ దాడుల బారిన పడి నిత్యంత ఎంతో మంది అల్లాడుతున్నారు. ఇ�
నగరానికి చెందిన 29 ఏండ్ల యువకుడు తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకొని.. తిరిగి రుణం చెల్లించాడు. అయితే, రుణ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్చేసి.. నీవు ఇంకా రూ. 95,500 చెల్లించాల్సి ఉంది.. అంటూ ఒత్తిడ�
ED Searches : చైనీస్ బెట్టింగ్, లోన్ యాప్స్పై ఈడీ ఉక్కుపాదం మోపింది. ముంబై, చెన్నై, కొచ్చి సహా దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లను స్తంభి
అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగ�
Loan apps | లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తిరిగి ఆ రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగుచూశాయి. దాంతో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగి
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత యాప్స్ను తొలగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మోసపూరిత రుణ యాప్స్ను కట్టడి చేయడానికి ఆర్బీఐ, ఇతర రెగ్యులేటర్లు, వాటాదారులూ పలు కఠిన చర�
Loan Apps | భారత్లో గత రెండేళ్లలో ఆన్లైన్ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్ బ్యా
Cyber Crime | సెక్సాటార్షన్, లోన్యాప్ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వేధింపులతో కొందరు డి�