మెదక్ జిల్లా తూప్రాన్లోని (Toopran) ఓ కాలేజీలో డిగ్రీ పరీక్ష నిలిచిపోయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో అధ్యాపకులు కాలేజీకి రాలేదు. దీంతో గురువారం ఉదయం జరగాల్సిన డిగ్రీ పరీక్ష ఆగిపోయింది.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్పై వెంటనే సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని సోమవారం పలు యువజన సంఘాల నాయకులు, యువకులు పెద్దేముల్ ప్రభుత్వ
దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్న పేరున్నది. ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఎన్ఐటీలదే అగ్రస్థానం. అలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత వేధ
రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు.
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో ఓ లెక్చరర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబేద్కర్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న తాళ్లూరి జక్కరయ్య (50) అప్పుల బాధ�