మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
నిధుల సమీకరించుకునేందుకు భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది.
మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో నిలబెట్టి ప్రైవేటుపరం చేస్తుంటే ఏనాడైనా ఈ ఆంధ్రజ్యోతి గుండెలు బాదుకొన్నదా? కనీసం ఇదెక్కడి అన్యాయమంటూ లోపలి పేజీల్లోనైనా చిన్న వార్తను ప్రచురించిందా? తెలంగా�
ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై వక్ఫ్ బోర్డు దృష్టి సారించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసి ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన వక్ఫ్ బోర్డు సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. సమావేశం
ఓంకారేశ్వరాలయ భూముల్లో కౌలు చేసుకుంటున్న రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరుగనివ్వబోమని దేవాదాయ శాఖ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ జ్యోతి అన్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఓంకారేశ్వరాలయ భూము�
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు, ఫుడ్కోర్టుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించనున్నది. మూడు హరిత రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, ర
వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగ�
పర్యాటకశాఖ స్థలాలకు సంబంధించి లీజు బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్�