రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయావాదులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అటువంటి దాడుల జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని మహబూబ్నగర్ న్యాయవాద సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధ�
MLA Yennam Srinivas Reddy | అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Lawyers Protest | హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తబా అలిపై దాడిని నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాల్లో విధులకు దూరంగా ఉన్నట్లు బ
సిద్దిపేటలో ఓ న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడాన్ని హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.హైకోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు పోలీసుల చర్య పై నిరసన తెలిపారు.
ప్రపంచం మెచ్చిన కాకతీయ కళాతోరణం గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్బాబు హెచ్చరించారు.
సిటీ క్రిమినల్ కోర్టులు, నాంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పోలీస్ అధికారులు కొందరు సీఆర్పీసీ 41(a) సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్నారని శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదులు తలపె�