ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్ర�
‘సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగా నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించే ‘వ్యాకరణం’ కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు. వ్యాకరణాన్ని
తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చే�
సచివాలయం స్థాయిలో తెలుగు భాష అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు భాషోపా�
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
ర్ణాటకలో ‘హిందీ’ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(
-రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ వాళ్లు రాష్ట్రాల ఏర్పాటును సాధ్యమైనంతవరకు భాషాప్రాతిపదికనే చేశారు. కానీ నూతనంగా ఏర్పడుతున్న ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల తలెత్తే సమస్యలపై రాజకీయ కోణంలో అధ్యయనం చ�
మనుషుల్లాగే పుట్టగొడుగులు కూడా మాట్లాడుకొంటాయని, ముచ్చట్లు చెప్పుకొంటాయని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లండ్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలింది. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మాట్లాడుకొంటాయ�
ఏ మనిషికైనా సుఖవంతమైన, సంతృప్తికరమైన జీవితానికి ఉపాధి తప్పకుండా అవసరం. నేటి పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందుకునేందుకు భాషా నైపుణ్యాలు తప్పకుండా దోహదపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ఉన్న అవకాశా
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
మధ్య యుగచరిత్ర ప్రారంభంలో వచ్చిన బాదామి చాళుక్య వంశం దక్కనులో, తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలం. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో బాదామి చాళుక్యుల ఆధారాలు శాసనాలు, నిర్మాణాల రూపంలో కనిపిస్తున్న�