ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే... తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిర
భూ క్రమబద్ధీకరణ ముందుకు సాగడం లేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)దరఖాస్తుల పరిశీలనపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభమై నెలలు గ
LRS | రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్రెడ్డి సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. ఇందుకోసం ఆదాయ మార్గాలపై అన్వేష�
Telangana | పట్టణాల్లో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్�
నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల ప్లాట్లకు అప్లికేషన్లు హెచ్ఎండీఏ పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా 2015 నాటి పెండింగ్ దరఖాస్తులకూ మోక్షం హైదరాబాద్ సిటీబ్యూరో ప్ర