Farmers | సర్వే నెంబర్ 257లోని భూధాన్ భూమిలో మోకాపై ఉన్న రైతులందరికి పట్టాలివ్వాలని కోరుతూ తహసీల్దార్ దివ్యకు మాజీ సర్పంచ్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేశారు
Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
Hyderabad | జలమండలి రిజర్వాయర్ కోసం కేటాయించిన రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు స్థలం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న హోంగార్డును బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపైతోపా
Quthbullapur | ప్రభుత్వ భూమి కబ్జాయత్నాలపై హైడ్రా కేసు నమోదు అయింది నరసింహ తాసిల్దార్ రెహమాన్ వివరాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ సర్వేనెంబర్ 307 లో కొంతకాలంగా కబ్జాయత్నాలు సాగుతున్నాయి
సర్కారు భూమికి పట్టాలిచ్చిన అధికారులు, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వాసులు
చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లో కందుకూరు డివిజన్ పరిధిలోని చెరువులు, ప్రభుత్వ భూ ములపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా ని�
Congress leader | మహబూబ్నగర్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతకు, దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశానవాటికను ధ్వంసం చేసి, దానిని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్
మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరి లో నిలిచిన చలమల్ల కృష్ణారెడ్డిపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు కృష్ణ తన తల్లి భూలక్ష్మితో కలిసి సోమవారం మునుగోడులో మీడియా ముందుకు �