ED Summons | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన భార్య రబ్రీదేవి (Rabri Devi), కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది.
land-for-jobs case : ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో .. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బెయిల్ మంజూరీ చేసింది. లక్ష రూపాయల బాండ్పై వాళ్లకు బెయిల్ ఇచ్చారు.
ED Summons | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, ఆర్జేడీ మంత్రి తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ( ED Summons) జారీ చేసింది. ఈ నెల 22న త�
Lalu Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసు (Land For Jobs Case) లో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav)కు ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi court) లాలూకు బెయిల్ మంజూరు చేసింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసు విచారణలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను సీబీఐ విచారించింది. శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో 8 గంటల పాటు విచారణ చేసింది.
‘ల్యాండ్ ఫర్ జాబ్స్' కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయమని సీబీఐ తెలిపింది.
Tejashwi Yadav | తేజస్వి యాదవ్ను ఇప్పుడు అరెస్ట్ చేయబోమని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీబీఐ ఎదుట హాజరు కావాలని తేజస్వి యాదవ్కు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
Bail for Lalu Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ మంజూరయ్యింది. లాలూ యాదవ్తోపాటు ఆయన భార్య రబ్రీ దేవికి, కుమార్తె, ఎంపీ మిసా భారతికి కూడా కోర్టు బెయిల్
Tejashwi Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్తో లింకు ఉన్న తేజస్వి యాదవ్ నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో లాలూను, ఆయన భార్యను కూడా విచారించ�
Lalu Yadav's Daughter | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని తరచూ కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవ్వరినీ విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. లాలూ రెండో కుమార్తె అయిన రోహిణి అచార్య ఈ మేరకు హిందీ�