రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు.
పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
వేరే ప్రాంతానికి చెందిన ఇంటిస్థలం పత్రాలను చూపించి ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకున్న నిర్మాణదారులకు రెవెన్యూశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల పరిధి�
రామోజీ ఫిలిం సిటీలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని సీపీఎం జిల్లా నాయకులు పి. జగన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ముకనూరు గ్రామంలో సోమవారం రామోజీ ఫిలింసిటి ఇంటి స్థలాల పోరాట కమిట�
ఫోర్జరీ సంతకాలతో భూమికి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లను సృష్టించి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు పెట్టేందుకు యత్నించారు ముగ్గురు కేటుగాళ్లు. బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సీఐ అన�
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటి పట్టాలు ఇచ్చి అండగా నిలుస్తోంది. పేదలు ఇళ్లు లేదని ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వారికి చేయూతనిస్తూ బాసటగా నిలుస్తోంది.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడి సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ అధికారితో పాటు ఆయనకు సహకరించ
అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న సామాన్యులను దశాబ్దాల నుంచి వేధిస్తున్న పోడు భూముల సమస్య త్వరలోనే ముగియనున్నది. హక్కు పత్రాల జారీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు పంపిణీ చేయడానికి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. జిల్లాలో కో-ఆర్డి�