రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. యూరియా కోరత తీర్చాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపొందాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్ల
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేశ్ ఓ రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఆంధ్రా రాబంధును మాజీ మంత్రి కేటీఆర్ పైకి సీఎం రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు �
ఐటీలో తెలంగాణను బ్రాండ్ అంబాసిడర్గా చేసి, యువతకు మార్గదర్శకంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజాపాలన అంటూ ఎగవేతల పాలన కొన సాగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ సీనియర్ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం విమర్శించారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకుందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిటీ పోలీస్ యాక్ట్ను నెల రోజుల పాటు అమలు చేసిందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూ�