‘రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగనా? రైతుల పట్ల ఎందుకు ఇంత కరశంగా వ్యవహరిస్తున్నరు’ అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేస్తారా? ర�
రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీ�
లగచర్ల ఘటనలో అరస్టై సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్కు గుండెపోటు రాగా అతడిని జైలు నుంచి దవాఖానకు తరలించే సమయం లో పోలీసులు చేతులకు బేడీలు(సంకెళ్లు) వేయడం అత్యంత క్రూరత్వమన�