యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా మరోసారి భారీ దాడి చేయడానికి సిద్ధపడుతున్నది. కీవ్లోని విదేశీయులు త్వరగా నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించింది.
Russia | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukrain) సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తున్నది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్పై హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్ (Oreshnik Missile)’
దాడులు, ప్రతీకార దాడులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
Ukraine : ఉక్రెయిన్ రాజధాని కీవ్లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందించారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు వెల్లడించారు.
ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ జరిపిన దాడికి ప్రతీకారంగానే శుక్రవారం ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది.
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది.
Russia Attack: శుక్రవారం రాత్రి కీవ్పై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది రష్యా. శుక్రవారం రాత్రి రష్యా సుమారు 550 డ్రోన్లు, మిస్సైళ్లు రిలీజ్ చేసింది.
ఉక్రెయిన్పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది.
US embassy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War) వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని (US embassy) మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
గత రెండేండ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సీన్ రివర్స్ అయింది. మొదట సైనిక చర్య పేరుతో రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభ�