Russia Attack: శుక్రవారం రాత్రి కీవ్పై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది రష్యా. శుక్రవారం రాత్రి రష్యా సుమారు 550 డ్రోన్లు, మిస్సైళ్లు రిలీజ్ చేసింది.
ఉక్రెయిన్పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది.
US embassy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War) వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని (US embassy) మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్
గత రెండేండ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సీన్ రివర్స్ అయింది. మొదట సైనిక చర్య పేరుతో రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభ�
Ukraine: దాదాపు 158 డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఒకే సారి అనేక లొకేషన్లను రష్యా టార్గెట్ చేసిందని, ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని ఉక్రెయిన్ చెప్పిం�
Missile Attack: కీవ్లో క్షిపణుల మోత మోగింది. ఆ నగరంపై రష్యా మళ్లీ విస్తృత స్థాయిలో అటాక్ చేసింది. దాదాపు 18 రకాల మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఆ క్షిపణులన్నింటినీ ఉక్రెయిన్ కూల్చివేసింది.
Joe Biden: చాలా సీక్రెట్గా బైడెన్ కీవ్కు టూర్ చేశారు. వాషింగ్టన్ నుంచి వార్సాకు విమానంలో చేరుకున్న ఆయన అక్కడ నుంచి కీవ్కు ట్రైన్లో జర్నీ చేశారు.