Iran Attack | అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైతం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు,
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�
US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లు కూలినట్లు అమెరికా తెలిపింది. కువైట్ ఎయిర్ ఢిపెన్స్ పొరపాటున యాక్టివ్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమా
F-15 crashes | అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ సోమవారం ఉదయం కువైట్లో క్రాష్ అయ్యింది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూలినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే తామే కూల్చినట్లు ఇరాన్ పేర్కొ�
77th Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కువైట్లోని భారతీయ పౌరులు, భారతదేశ స్నేహితులు, సమాజ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన టీమ్ఇండియా లీగ్ నుంచి నిష్క్రమించింది. శనివారం కువైట్తో తప్పక గెలువాల్సిన పూల్-సీ పోరులో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి�
Yoga Day | కువైట్లోని భారతదేశ రాయబార కార్యాలయం శనివారం సాల్మియా కువైట్ సిటీలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. తొలిసారి కువైట్లోని బహిరంగ వేదికలో ఇంట�
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జూన్ 14వ తేదీన ఫోరమ్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ సహకారంతో కువైట్లోని భారత రాయబారి కార్యాలయం ఆదాన్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి భారత ప్రతినిధి బృందం కువైట్ చేరుకుంది. గులాం నబీ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీతో కూడిన ఈ బృందం కువైట్ ఉప ప్రధాని షరీదా అల్ ముషార
Kuwait | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం (జనవరి 26న) 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ ఎంబసీలో నిర్వహించిన ఈ వేడుకలకు కువైట్లోని భారతీయ కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.