Ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇరాన్పై దాడి జరిగింది.
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. ఇరాన్ దాడులతో ఆదివారం గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. ఆయా దేశాల్లోని ఇంధన సదుపాయాలే లక్ష
కువైట్పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
Iran war : సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది.
Iranian drones : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దుబాయ్, సౌదీ, ఖతార్ సహా యూఏఈ దేశాలపై దుబాయ్ దాడులు చేస్తోంది.
Iran Attack | అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైతం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు,
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�
US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లు కూలినట్లు అమెరికా తెలిపింది. కువైట్ ఎయిర్ ఢిపెన్స్ పొరపాటున యాక్టివ్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమా
F-15 crashes | అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ సోమవారం ఉదయం కువైట్లో క్రాష్ అయ్యింది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూలినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే తామే కూల్చినట్లు ఇరాన్ పేర్కొ�
77th Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కువైట్లోని భారతీయ పౌరులు, భారతదేశ స్నేహితులు, సమాజ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్కు (Indigo Airlines) చెందిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. కువైట్ (Kuwait) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానానికి బెదింపు మెయిల్ వచ్చింది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన టీమ్ఇండియా లీగ్ నుంచి నిష్క్రమించింది. శనివారం కువైట్తో తప్పక గెలువాల్సిన పూల్-సీ పోరులో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి�