ఖమ్మం జిల్లాలో (Khammam) డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస
కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రకుమార్ అన్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు ఇటీవల గండి పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే.
Road Accident | ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడ�
ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయతీ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న 13వ శతాబ్దికి చెందిన శివాలయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయంలో స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ పీయూష్ ఆయన సతీమణి నేహా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళుతూ కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ స
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
Bus Overturns | ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు | ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయా�