Urea | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జైనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
అటవీశాఖ అధికారులపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక, కలప తరలింపునకు కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫా�
Tigers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి (ఎస్6) ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎస్6 పులి కనిపించిం�
Rains | వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణ, ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగ
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
కుమ్రంభీం ఆసిఫాబాద్ : ‘పోషణ్ అభియాన్’ కేటగిరిలో 2021 సంవత్సరానికి గాను జిల్లాకు ప్రజా పరిపాలన విభాగానికి ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది. ఈ అవార్డును గురువారం నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా �