‘ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నానని అనిపించింది. మంచి ఎంటర్టైనర్స్ చేయమని అభిమానులు కోరేవారు. ఓ బ్యూటీఫుల్ పాయింట్తో ‘మనమే’ సినిమా చేశాం’ అన్నారు శర్వానంద్.
‘జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. మనచేతిలో లేని విషయాల గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అనుకుంటా’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె శర్వానంద్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శక�
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. అంటూ కృతిశెట్టి (Krithi Shetty) అందాలను పొగుడుతూ హీరో పాడుకునే ఈ పాట ఉప్పెన సినిమాకే మెయిన్ హైలైట్గా నిలిచింది. విడుదలైన అన్ని ప్లాట్ఫాంలో మిలియన్ల స�
‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు కోలీవుడ్లో బిజీబిజీగా ఉంది. అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నది ఈ బెంగళూరుభామ. కార్తీకి జోడీగా ‘వా వాతియారే’ల
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన మంగళూరు సోయగం కృతిశెట్టికి..ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు. అయితే తమిళంలో మాత్రం సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకుంది.