శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. అంటూ కృతిశెట్టి (Krithi Shetty) అందాలను పొగుడుతూ హీరో పాడుకునే ఈ పాట ఉప్పెన సినిమాకే మెయిన్ హైలైట్గా నిలిచింది. విడుదలైన అన్ని ప్లాట్ఫాంలో మిలియన్ల స�
‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు కోలీవుడ్లో బిజీబిజీగా ఉంది. అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నది ఈ బెంగళూరుభామ. కార్తీకి జోడీగా ‘వా వాతియారే’ల
‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన మంగళూరు సోయగం కృతిశెట్టికి..ఆ తర్వాత చేసిన సినిమాలేవీ కలిసి రాలేదు. అయితే తమిళంలో మాత్రం సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకుంది.
Krithi Shetty | ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది కన్నడ సొగసరి కృతిశెట్టి. తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఆశించిన విజయాలను దక్కించుకోలేదు.