2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో లాభాల పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉప్పెన. సుకుమార్ శిష్యుడు, కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్, స
ఉప్పెన సినిమాతో తెలుగులోనే కాదు సౌత్ లో పాపులార్టీ అందుకుంది కృతిశెట్టి. సొట్టబొగ్గలతో..కొంటే చూపులతో కుర్రకారులో క్రేజీ అందుకున్న ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా స్టార్ హీరోల సినిమాలలో ఛ
టాలీవుడ్ కుర్రహీరో రామ్ పోతినేని రెడ్ మూవీ తర్వాత తమిళ దర్శకుడితో సినిమాని ప్రారంభించాడు. లింగుస్వామి డైరక్షన్ లో తెరకెక్కే ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయ�
కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
‘సమ్మోహనం’, ‘వీ’ తర్వాత హీరో సుధీర్బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో మూడో చిత్రం రూపొందుతున్న సంగత తెలిసిందే. ఈ చిత్రాన్ని బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లప�