ప్రారంభించిన సినీ నటి కృతిశెట్టి హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కూకట్పల్లిలో అత్యాధునిక వసతులతో అతిపెద్ద ప్రాంగణంలో ఏర్పాటైన జేసీ బ్రదర్స్ వస్త్ర షోరూంను సినీ నటి కృతిశెట్టి ప�
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా సెట్స్లో మంగళవారం తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నది కథానాయిక కృతిశెట్టి. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బి.మహేంద్రబా
యువ కథానాయకుడు నితిన్ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఇటీవల నటించిన చెక్, రంగ్ దే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక సెప్టెంబర్ 17న మ్యాస్ట్రో చిత్రంతో పలక
భీష్మ సినిమా తర్వాత నితిన్కు సక్సెస్లు కరువయ్యాయి. ఆయన ఇటీవల నటించిన రంగ్ దే, చెక్ రెండు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఇప్పుడు మ్యాస్ట్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంధ�
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెట
ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రామ్ 19వ ప్రాజెక్టు హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది.
పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని చాలా మంది నటీనటులు అనుకుంటుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు. హీరోలైతే కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిల్వర్ స్క్రీన్ పై రఫ్పాడించాలనుకుంటారు.
‘ఉప్పెన’చిత్రంతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధించింది కృతిశెట్టి. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పట�
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్న నాయన చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న