Nipah virus | కేరళ (Kerala) లో కలకలం రేపిన ప్రాణాంతకమైన నిఫా వైరస్ (Nipah virus) ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో కేరళ విపత్తు నిర్వహణ విభాగం (District Disaster Management Department) ఆంక్షలను �
Nipah Virus | కేరళను నిపా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రోజు రోజుకు వైరస్ విస్తరిస్తుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరో వైపు వెయ్యి మ�
కేరళలో నిఫా వైరస్ (Nipah virus) వ్యాప్తి కొనసాగుతోంది. ఈ వ్యాధి బారినపడి ఆగస్ట్ 30 నుంచి కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించగా 9 పంచాయితీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
Nipah virus | అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus ) కేరళ (Kerala) రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి వైరస్ పాజిటివ్గా నిర్
Nipah Virus | కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Nipah virus | అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus ) కేరళ (Kerala) రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా, ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్
Nipah Virus | కేరళ (Kerala)లో మరోసారి ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus ) వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకడంతో కోజికోడ్ ( Kozhikode) జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడు గ్రామ పంచాయితీలను
Nipah | ప్రమాదకరమైన నిఫా వైరస్ (Nipah Virus) దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ (Kerala) రాష్ట్రం కోజికోడ్ (Kozhikode)లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు (unnatural deaths) సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ (Kerala Health Department ) అప్రమత్తమైంది.
Kozhikode train tragedy | కేరళలో కదులుతున్న రైలులోనే తోటి ప్రయాణికులకు నిప్పపెట్టిన నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) కి కోజికోడ్ (Kozhikode) లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (Munsiff Magistrate Court) రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించి
Kerala | కేరళ (Kerala)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ (Kozhikode) జిల్లా ఎలత్తూర్ ( Elathoor) సమీపంలో కదులుతున్న రైలు (Moving Train)లో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్ప�
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
SpiceJet | స్పైస్జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ
Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా
నీటిలో కొట్టుకుపోతున్నవాడికి తాడు దొరికినట్లయ్యింది కేరళలో ఓ వ్యక్తికి. పీకల్లోతు అప్పులో కూరుకుపోయిన వ్యక్తి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. వేలానికి కొన్ని గంటల ముందు.. అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా క