KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్ప�
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్గూడ గ్రామంలో 52 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనంటూ రంగారెడ్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్క్లో ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా భారీ ఐవరీ, అక్వేరియంతో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణ
కొత్వాల్గూడలోని ఎకో పార్కులో రూ.2.34 కోట్లతో దేశంలోనే అతిపెద్ద పక్షిశాలను హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. వివిధ పనులకు టెండర్లు పిలిచి పనులు వేగంవంతంగా చేయిస్తున్నది. పక్షుల అభయారణ్యంలా ఉండేలా సుమారు 5 ఎకరా�
మహానగర శివారులో మరో అందమైన పార్కు రూపుదిద్దుకోనున్నది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ పార్కుకు రూపకల్పన చేస్తోంది.