వేసవిలోనే పటిష్ట పర్చాలి వేసవిలోనే కాల్వల నిర్వహణను పూర్తి స్థాయిలో చేపడితే.. కాల్వలకు గండ్లు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాల్వలో నీళ్లు బంద్ కాగానే.. కాల్వలో కంప చెట్లు మొలుస్తుంటాయి. కాల్వల గట్ల
శ్రీశైలం జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శనివారం జూరాల డ్యాం నుంచి 41,112 క్యూసెక్కు లు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30,653 క్య
మరికల్ మండలం వెంకటాపురం వద్ద కోయిల్ సాగర్ (Koilsagar) కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలను వరద ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజుల క్రితం కోయిల్ సాగర్ నీటిని అధికారులు విడుదల చేశారు.
ఈనెల 25వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో కోయిల్సాగర్ ఆ యకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో కోయిల్సాగర్ సాగునీటి సలహా మండలి
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్కు రెండ్రోజులుగా కృష్ణా జలాలు చేరుతున్నా యి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్ జలసాగరాన్ని తలపిస్తున్నది.గతంలో భారీ వర్షాలు వస్తే కానీ నిండని పరిస్థితి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ శివారులోని పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్కు పంపింగ్ మొదలైంది. శుక్రవారం జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి మోటర్ను ప్రారంభించి కృష్ణమ్మకు పూజలు
మండలంలోని చిత్తనూర్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధ ర్నా కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఆక్టోపస్ రక్షణ విభాగం బృందం సభ్యులు విన్యాసాలు ప్రదర్శించినట్లు ఆక్టోపస్ రక్షణదళ డీఎస్సీ రామకృష్ణ తెలిపారు.