పందెం కోడిని కోసుకుతింటారని.. భావించి..వేలం పాటలో ఆ కోడిని దక్కించుకొని..మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి. ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందేలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చ
AP News | కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల శిబిరాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో బీరు సీసాలతో కొట్టుకుని యువ�
సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.
దుమ్ముగూడెం మండల సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్లోని సీజీ మారాయిగూడెం గ్రామం కోడిపందేలకు చిరునామాగా ఉంది. సంక్రాంతి ముగిసినప్పటి నుంచి వేసవి వరకూ ఇక్కడ జోరుగా కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నగర శివారుల్లో గుట్టుగా కోడి పందాలు నిర్వహించడం.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసుల�
Bodhan | సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా న�
నువ్వా.. నేనా అన్నట్టుగా.. రణరంగంలో బలీయమైన కోళ్లు జూలు విదిల్చి కాళ్లకు కట్టిన కత్తులతో పోటీల్లో చెలరేగిపోతుంటే.. ఆ దృశ్యం చూడటానికి పందెం రాయుళ్ల ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ కోళ్ల గెలుపోటములపై కోట్ల రూపాయల బె
Kodi pandalu | ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందాలు. ఈ పండుగ సందర్భంగా దాదాపు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల నిర్వహణపై నీలి�
ఏపీలో సంక్రాంతి సందర్భంగా రేట్లకు రెక్కలు హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): సంక్రాంతి మందు ఏపీలో కోడిపుంజుల ధరలు అమాంతం పెరిగాయి. పందెం బరిలో నిలిచే కోడి పుంజుల ధరలు బంగారం రేట్లను తలపిస్తున్నాయి. రకాన�
మొయినాబాద్ : కోడి పందెలు నిర్వహిస్తున్న ఓ ఫామ్హౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను పట్టుకుని వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 16మందిని మండల పరిధి�
కీసర, మే 4 : వ్యవసాయక్షేత్రంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న 10మంది ముఠాను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం.. కీసర మండలం �