దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. కోహ్లీతో పాటు మరో బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి వరుస�
దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ�
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2స�
పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్�