ఇంగ్లండ్పై లార్డ్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్( KL Rahul ).. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గురువారం రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఓ రిపోర్టర్కు సెల్యూట్ చేశాడు. వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న అతడు.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స�
ఇండియన్ టీమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ) ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన సంగతి తెలుసు కదా. అది కూడా ప్రతిష్టాత్మక లార్డ్స్ గ్రౌండ్లో సెంచరీ చేయడం దీనిని మరి�
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేసిన విషయం తెలిసిందే. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వ
నాటింగ్హామ్: వరుణుడి దోబూచులాట మధ్య సాగిన తొలి టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం లభించినా.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (2/15) విజృంభించడంతో భారత టాపార్డర్ తడబడింది. ఫలితంగా రెండో రోజు వర్�
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
డర్హమ్: ఇది చాలా అరుదుగా కనిపించేదే కానీ ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్�
లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగ�
ముంబై: క్రికెటర్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి.. డేటింగ్లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇద్దరూ ఇప్పటికీ అధికారికంగా తేల్చలేదు కానీ.. ఓ నివేదిక ప్రకారం అథియ�