తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, కరంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వచ్చి కరెం�
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
బీజేపీలో పార్టీ మారాలనుకునే వారికి బండి సంజయ్ సాకుగా దొరికాడని ఆ పార్టీలో ఒక వర్గం వాదన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోనైనా నిలిచేటట్టు లేదని కొందరు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారని, అయితే ఆ
అన్నదాతలకు అండగా నిలుస్తూ మూడు పంటలకు నీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో రైతన్నలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
అతడు మట్టిని నమ్ముకున్న మనిషి. అతని మెతుకు, బతుకు అంతా మట్టే. పెండ్లాం మెడలో పుస్తెలతో సహా అన్నీ అమ్ముకున్నా, ఇంకా మట్టినే నమ్ముకున్నవాడు. ఏయేటికాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, చివరికి ప్రాణాలైనా వొదు�
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘమే టీజీవో అన్నారు.
Telangana | మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కి పట్టిన గతే బీజేపీ( BJP )కి కూడా పడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఎవ