బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మే 6న జరగనున్న ఈ వేడుకకు వెస్ట్మిన్స్టర్ అబే చర్చిని వేదికగా నిర్ణయించారు. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి బ్రిటన్ చ�
ఈ ఏడాది మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఛార్లెస్-3, కెమిల్లా దంపతుల అధికారికంగా జరగనున్న ఈ పట్టాభిషేక మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్లు
King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో �
Droupadi Murmu King Charles:బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పార్దీవదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే భారత్ తరపున నివాళి అర్పించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంగ్లండ్ వెళ్లారు. అయితే ఆదివారం బకిం�
లండన్: ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్.. ఛార్లెస్ -3ని బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు క్వీన్ ఎలిజ�
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం కింగ్ చార్లెస్ కామన్వెల్త్ దేశాలకు సందేశాన్ని వినిపించారు. బకింగ్హామ్ ప్యాలెస్లోని బ్లూ డ