ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా తాను నిత్యం నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్ర�
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. వాటిని అమలుచేయకుండా ఈ ఎన్నికల్లో ఓట్లెలా అడుగుతారని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అవాకుల�
కాంగ్రెస్వన్నీ అలవిగాని హామీలని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారును గ్రామాల్లో ప్రజలు నిలదీసే పరిస్థ�
‘కేంద్ర ప్రభుత్వానికి రైతుల బాగు పట్టదా?’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చివరికి ఇటీవలి కేంద్ర మధ్యంతర బడ్జెట్లోనూ అన్నదాతలను నిరాశపరిచారని విమర్శించారు. అందులో వ్యవసాయ రంగానికి, రైతు�
రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతున్నదని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మంలోని రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు.
ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరరావు మామిళ్లగూడెం, మే 16: జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింతి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నా�
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామ�