తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ వంటి మారెట్లో మిర్చి ధరలు ఊపందుకున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా తేజా రకం మిర్చికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా 19,000 నుంచి 20,000 క్వ
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటగంటకూ జెట్ స్పీడ్తో పెరుగుతుంటే.. ఖమ్మం మార్కెట్లో మాత్రం ఎర్రబంగారం(తేజా మిర్చి) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుం
జిల్లాలో వారం, పది రోజులుగా పత్తి పంట చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. పంట సీజన్కు ముందుగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగ
స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ కేవలం శీతల ప్రాంతాల్లో పండే పంటలు. మన ప్రాంత వాతావరణంలో కూడా పండించవచ్చని నిరూపించారు మందలపల్లి నాగరాజు, చంటి. కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన ఈ యువ రైతులిద్దర
Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam market)లో మిర్చి బస్తాలు పోటెత్తాయి(Chillies poured). ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్ష బస్తాలను విక్రయానికి తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం సమకూర్చుకునే విషయంలో టార్గెట్ విధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి మార్కెట్ల ఆదాయం భిన్నంగా కనిపిస్తుండడంతో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంట�
Khammam | ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam Market )లో తేజ రకం కొత్త మిర్చి( Red Chilli ) కి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మ
Teja Mirchi | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఖమ్మం వ్యవసాయం/జమ్మికుంట రూరల్, మార్చి 29: తెలంగాణలోని ప్రధా న మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర అత్యధికంగా రూ.12,100 పలికింది. బిడ్�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అపరాల సాగురైతుల సంబురాలు అంబురాన్ని అంటుతున్నాయి. ఈ సంబురాల్లో భాగంగా ఖమ్మం రైతులు సీఎం కేసీఆర్ కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మక్క, కంది,పెసరలతో సీఎం కేసీఆర్ భారీ చిత్
తెల్ల బంగారం | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు.