రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్�
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు పదో తరగతి వార్షిక పరీక్షల ముందు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ విద్యార్థినులకు ఓ హామీ ఇచ్చారు. టెన్త్లో అత్యధిక మార్క
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంకు చెందిన బోరెకర్ సౌజన్య(13) నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. సౌజన్య కొన్ని రోజులుగా రక్తహీనతతో బాధపడుతున్నది.
కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న యామిని స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చిందనే కోపంతో ఇంగ్లిష్ టీచర్ 3 గంటలపాటు బయట నిల్చోబెట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నాగనూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆరోగ్యం విషయమై ఏఎన్ఎం మందలించిందని మనస్తాపం చెందిన కేజీబీవీ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో
ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటారు. ఎం అనూష ఎంపీసీలో 988 మార్కులు, బైపీసీలో జీ గంగాభవాని 987తో టాపర్లుగా నిలిచారు.