L2 Empuraan Row | ఎల్2 : ఎంపురాన్ మూవీకి కేరళ సీఎం పినరయి విజయన్ మద్దతు ప్రకటించారు. సంఘ్ పరివార్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. చిత్రంలో దేశంలోనే అత్యంత దారుణమైన మారణహోమం గురించి ప్రస్తావించార�
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాని�
Chiranjeevi | కేరళ వయనాడ్ విపత్తుల్లో దాదాపు 400మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగు�
CM Vijayan: ఏ నాగరిక దేశమైనా మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వదని కేరళ సీఎం విజయన్ అన్నారు. దేశంలోని సెక్యులర్ భావాలకు పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకమని ఆయన తెలిపారు. సెక్యులరిజం రక్షణ కోరుతూ
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీ�
Kerala Govenor: కేరళ గవర్నర్ చేసిన వాకింగ్ షోను సీఎం విజయన్ తప్పుపట్టారు. కోజికోడ్లోని ఓ బిజీ వీధిలో రెండు రోజుల క్రితం గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తి అ
కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీ య నాయకుడు పినరాయి విజయన్ ధ్వజమెత్తారు.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీయ నాయకుడు పినరయి విజయన్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల