తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�
Kendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల బదిలీకి సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు వివాదాస్పదమయ్యాయి. పదేండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లాల్సిందేనంటూ ర�
ములుగు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో కేవీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వ�
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకుపోతున్నది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నా కేంద్రం నుంచి రిక్తహస్తమే ఎదురవుతున్నది. ముఖ్యంగా విద్యాసంస్థ�