దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్బాబు నుంచి వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీతాగోవిందం' ఫేం పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈయన దసరా సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి నాని ఫ
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల వేగాన్ని తగ్గించాడు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఈయన నుంచి మరో సినిమా రాలేదు. వెండి తెరపై మహేష్బాబు కనిపించి రెండేళ్ళు దాటింది.
మహేష్బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Sarkaruvari pata | సూపర్ స్టార్ మహేష్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట.కీర్తీసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది.
Bhola shankar | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు గట్టి పోటినిస్తున్నాడు. ఇప్పటికే ఈయన అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు.
‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్ పాట పాడుకుంటున్నారు స్టార్ హీరో మహేష్ బాబు. ఆయన హీరోగా నటి�
Sarkaruvari pata movie | సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్త�