ఉత్తరాఖండ్లోని గౌరీ కుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. ఛార్ధామ్ యాత్రికులకు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్కమ్ చెప్పారు.
Kedarnath Dham | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే2వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వా
కేదార్నాథ్ గుడిని పోలిన ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలన్న ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఢిల్లీలోని బురారీలో తలపెట్టిన ఆలయ నిర్మాణ ప్రణాళికను ఉపసంహ�
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం �
సైఫ్ ఆలీఖాన్ కుమార్తె, యువ కథానాయిక సారా అలీఖాన్ని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలి. మనిషి కులమతాలకు అతీతంగా బతకాలని, భారతదేశం అంతా ఒకే కుటుంబమని నమ్మడమేకాక, అందుకు తగ్గట్టుగానే జీవితాన్ని మలచుకుంది
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఈనెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్ధామ్ బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. హెలికాప్టర్ బుకింగ్స్ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు కేదార్ టూర్కు రిజి�
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, గంగోత్రి ఆలయాలను మంచుదుప
Kedarnath Dham:ఉత్తరాఖండ్లోని ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఇవాళ మూసివేశారు. బాబా కేదార్ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం ప్రవేశించిన నేపథ్యంలో ఆలయాన�