Harish Rao | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ రాగానే ఆత్మహత్యలు మొదలయ్యాయని అన్నారు. ఇదేనా మీ పాలన అంటూ కాంగ
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుక
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయ
లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్లో చీలికతెచ్చే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ విమర్శించారు. పాలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యోగసంఘాల్లో మితిమీరిన జోక్య�
సుప్రసిద్ధ వైద్యులు, ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు పేదల కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి. పేదల డాక్టర్గా పేరుగాంచిన ఆయన ఎందరినో ఆదుకున్నారు. సుధాకర్రావు ఎంతటి ఉన్నత విద్యా�
చెన్నూరు మాజీ శాసనసభ్యులు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు భౌతిక కాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు.
2023 చివరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. అంతకుముందు తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఆ పార్టీ నాయకులు ప్రధ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
ఆది నుంచీ బీఆర్ఎస్ వెంటే నడుస్తున్న కరీంనగర్ పార్లమెంట్ మరోసారి అధినేత కేసీఆర్కు జైకొట్టింది. రాబోయే లోక్సభ నియోజకవరం ఎన్నికలకు ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా శంఖారావం పూరించగా, ప్రజానీకం మద్�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే ఎజెండా అని, కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ తెలిపారు.