గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' లక్ష్యం దిశగా సాగుతున్నది. పైలట్ ప్రాజెక్టు కి�
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది.
తల్లీబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నది. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది.
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
TS Budget 2023-24 | మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ వార్షిక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ �
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-21) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు(6-59 నెలలు) 67 శాతం మంది ఉన్నారు. మహిళలు(15-49 సంవత్సరాలు) 57 శాతం మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో పోష�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రిచేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రవేశ పెట్టిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ష�
బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి సరైన పోషకాలు అందాలి, అప్పుడే పండంటి బిడ్డకు జన్మనివ్వగలదని గ్రహించి సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెల�
అవనిలోనే కాదు, ఆకాశంలోనూ సగమైన మహిళా లోకానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఆసరాగా నిలుస్తూ భరోసానిస్తున్నది.
Minister Harish rao | తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను రూపొందించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే అమ్మకు పోషకాలు అందాలి. అప్పుడే బిడ్డ బలవర్ధకంగా జన్మిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటు�
రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం మరో పథకాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా గర్భిణులకు పౌష్టికాహా�