కరోనా కష్టకాలంలో మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా అన్నారు. అది అక్షర సత్యమని భారతీయ రిజర్వు బ్
Padma Devender Reddy | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్ల పాటు సుభిక్షమైన పాలనను అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా ద�
తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏండ్ల కిందట తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేకమంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీ�
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా
ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున�
‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం త
వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్ ఉంటుంది. ధర కూడా ముం�
ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న స
హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం అన్న శీర్షికతో ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయ�