రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న ఓ సెల్ఫోన్ను జీఆర్పీ పోలీసులు తిరిగి అప్పగించారు. కాజీపేట జీఆర్పీ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంగణంలో మంగళవారం గంజాయి మత్తులో యువత హల్చల్ చేసింది. రైళ్ల్లు, స్టేషన్లలో భిక్షాటన చేసే కొందరు అనాథ యువతీయువకులు మత్తులో రాళ్లు, కట్టెలతో కొట్టుకుంటుండగా ప�
కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర భారత దేశానికి హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దానాపూర్-చర్లపల్�
మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడ�
ప్రయాణికులకు ప్రపం చ స్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోనే రెండో అతి పెద్దది, ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేస్టేషన్ సరికొ త్త హంగులు అద్దుకుంటున్నది.
Kazipet Railway Station: తెలంగాణ రైల్వే స్టేషన్లలో పెట్టుబడి పెంచినట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. కాజీపేట స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో రైల్వే పనుల కోసం నిధులను ప�
మే డే వేడుకలను బల్దియా ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం నాయకుడు సింగారపు బాబు ఎర్ర జెండాను ఎగురవేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆటో అడ్డాలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతాపరుద్ర ఆటో యూనియన్ ము
కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జ�
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �