కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, గోదావరి పరీవాహక ప్రాంతం పక్షి వైవిధ్యం, సంరక్షణకు నిలయంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని చెరువులు, కుంటల్లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి.
అమ్రాబాద్, కవ్వాల్ టైగ ర్ రిజర్వ్ అటవీ పరిధిలోని గ్రామాల తరలింపు పారదర్శకంగా చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం లో శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల అధికారులత
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 70 రకాల సీతాకోక చిలుకల సందడి చేస్తుండగా, అధికారులు వాటి సంతానోత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల జన్నారం మండల కేంద్రంలోని అటవీశాఖ నర్సరీలో స�
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ అడవుల్లోని జన్నారం, తాళ్లపేట, ఇందన్పెల్లి, ఉడుంపూర్, బీర్సాయిపేట, కడెం రేంజ్ల పరిధిలోని కోర్ ఏరియా ప్రాంతాల్లో పులి మినహా మాంసాహార, శాఖాహార జంతువుల గణన చేపడుతున్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో హైదరాబాద్కు చెందిన ఎన్ఐఏ ఎస్పీ సుధార్బిజీ(బీహర్)కు చెందిన అధికారి ఆదివారం కుటుంబ సభ్యులతో కలి సి జంగల్ సఫారీ వాహనంలో పర్యటించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫారెస్ట్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పెద్దపులి దానంతట అదే వస్తుందని మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన అటవీ సంరక్షణ అధికారి(వైల్డ్లైప్ వార్డెన్)రంజాన్ విర
Cycling | కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ( Kawal Tiger Reserve Forest - కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం)లో అటవీ శాఖ అధికారులు సైక్లింగ్ను ఏర్పాటు చేశారు. ఇదీ మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని సింగరాయకుంట గేట్ లోపలి నుంచ