కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు.. భోజరాజు వద్దకు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. వారి ప్రయాణంలో భాగంగా.. మొదటివాడైన దత్తకుడు యక్షుని శాపం వల్ల స్త్రీగా మారాడు. అతణ్ని భోజరాజు కుమారుడు ప్రేమించాడు.
గోణికాపుత్రుడు వేశ్యాపుత్రికలిద్దరితో కలిసి ధారానగరం చేరుకున్నాడు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో బస చేశారు. తెల్లవారి లేచి చూసేసరికి చిత్రసేన, రతిమంజరి, బండివాడు కూడా కనిపించలేదు.
పాటలీపుత్ర నగరం.. మగధ దేశానికి రాజధాని. గోణికాపుత్రుడు తన ధారానగర ప్రయాణంలో భాగంగా పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి సత్రం వెతుక్కునే అవకాశంలేక ఒక ఇంటి అరుగుమీద పడుకు�
మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగస�
శ్రీసేన మహారాజుకు క్షయరోగం నయమైపోయింది. కానీ అప్పటికే ఆయన వృద్ధుడు. జబ్బు చేయడం వల్ల ఆయనలో వైరాగ్యభావం అంకురించింది. తన జబ్బు నయం కావడానికి సాయపడిన వారికి ముందుగా అర్ధరాజ్యమిస్తానని ప్రకటించినవాడు కాస�
నాపేరు పద్మిష్ట. మాది సుఘోషమనే అగ్రహారం. మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు పిల్లలం. మా అన్న ముఖరకుడు జూదరియై ఇల్లు పట్టకుండా తిరుగుతుండేవాడు. వాడి చర్యలతో బెంగటిల్లిన మా తల్లి మరణించింది.
ప్రతిష్ఠానపురంలో దేవదర్శనుడు అనే సోమయాజి ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. నిరంతరం అగ్ని ఆరాధన చేస్తుండేవాడు. ఒకనాడు అతను వేకువజామున లేచి హోమశాలకు వెళ్లగా.. దక్షిణాగ్ని పక్కగా నీరునింపి ఉంచిన బంగారపు కలశంమీద
చాలాకాలం నుంచి ఆ రావిచెట్టును ఆశ్రయించుకుని ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. గంపగయ్యాళి చెట్టును కొడుతుంటే బ్రహ్మరాక్షసుడికి వీపు వాచిపోయింది. వాడు తట్టుకోలేక ‘కుయ్యోమొర్రో!’ అని అరుస్తూ ఆ చెట్టునొదిలి పర�
చంద్రస్వామి చెప్పినదానికి మదనాంకుడు అంగీకరించలేదు. “మిత్రమా! ఆ విద్యాధర మీద మోజుకొద్దీ నా జీవితంలో పన్నెండేళ్ల కాలం వృథా చేసుకున్నాను. దానితో గడిపిన రోజులు చూస్తుండగానే క్షణాల్లాగా జారిపోయాయి. ఇంత కష్�