Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నవంబర్ 21 వరకు జరుగనున్నాయి. �
Srisailam | కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పిస్తున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం పరిశీలించారు.
Srisailam | కార్తీక మాసోత్సవంలో భాగంగా శ్రీశైల మహా క్షేత్రంలో పరమ శివునికి పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్పారు. కార్తీకమాసంలో తొలి సోమవారం స్వామ�
Srisailam | శ్రీశైలంలో మంగళవారం కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. కార్తీక మాసాంతం ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభంపై వెలిగించే ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమం సాయంత్రం శాస్త్రోక్తంగా ప్రారంభించా�