కర్నాటక (Karnataka Polls) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka polls) రసవత్తర పోరుకు తెరలేచింది. రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కర్నాటక (Karnataka Polls) సీఎం రేసులో ఉన్నానని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీఎం పదవికి తనతో పోటీ పడుతున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర�
Karnataka election: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక జరగనున్నది. ఒకే రోజు 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీ�
ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మా�