దవాఖానల లైసెన్స్లు రద్దు | కరీంనగర్ జిల్లాలో 6 ప్రైవేట్ దవాఖానల లైసెన్స్లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 15 రోజులపాటు లైసెన్స్లను రద్దు చేస్
కరీంనగర్ కార్పొరేషన్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయ�
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �
ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది �
కరీంనగర్ : కొవిడ్ రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్కు చెందిన కార్వా కుటుంబం జిల్లా కలెక్టర్ కె.శశాంక కు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా అందజేసింది. ప్రాథమిక ఆరోగ్య కేం�
ఎంపీ సంతోష్కుమార్ పెద్ద మనుసుకరీంనగర్లో నిత్యం 250 మందికి అన్నదానం విద్యానగర్, మే 24 : అన్నార్తుల ఆకలి తీరుస్తూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న �
కెప్టెన్ లక్ష్మీకాంతారావు | పార్టీ కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు.
కరోనా బాధిత తల్లిదండ్రుల పిల్లల కోసం ట్రాన్సిట్ హోమ్స్ 18ఏళ్లలోపు బాలబాలికల సంరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్కు పాజిటివ్ వస్తే కోలుకునే వరకు చూసుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఆరు వ�
పేదల ఆకలి తీరుస్తున్న కరీంనగర్ బల్దియామంత్రి కేటీఆర్ ఆదేశాలతో మధ్యాహ్నం పూర్తి ఉచిత భోజనంనగరంలోని మూడు సెంటర్లలో నిత్యం 900 మందికి మీల్స్రోజుకు 22,500 భారమైనా అన్నార్తులకు భరోసా ఆపత్కాలాన కరీంనగర్ బల్�