కార్పొరేషన్, సెప్టెంబర్ 28: సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్లో భాగంగా నగరాలు, పట్టణాల్లోని సెప్టిక్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఈ
ఎవరు కావాలో నిర్ణయించుకోండి బీజేపీతో ప్రజలకు తీరని అన్యాయం ధరల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నది ఆ పార్టీకి ఓటెందుకు వేయాలి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంటలో ఇంటింటా ప్రచారం ఇల్లందకుంట,
బీజేపీకి ఓటు అడిగే నైతిక హకు లేదు రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు ప్రజా వంచిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లింగంపెల్లి కిషన్రావు హుజూరాబాద్, సెప్టెం�
హుజూరాబాద్ : బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి, హుజూరాబాద్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈదులకంటి మంజుల మంగళవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ�
తిమ్మాపూర్ : మండలంలోని మహాత్మానగర్ గ్రామశివారులోని రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన
18 గేట్ల ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల తిమ్మాపూర్: ఎల్ఎండీ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గులాబ్ తుఫాన్తో ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి భారీగా ఇన్ప్లో వచ్చి చేరుత
రామడుగు: బృహత్ పల్లెప్రకృతి వనం( బీపీపీ)లో మొక్కలను త్వరితగతిన నాటాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని దేశరాజ్పల్లిలో పదెకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె
గన్నేరువరం : మండల కేంద్రం గన్నేరువరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు పైపు పైన సుమారు 20-30 పాములు గుమికూడి ఉన్నాయి. వర్షానికి తాళ్లకుంట నుంచి నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఆ వర్షం నీటిలో ఈ పాములు కొ�
కొత్తపల్లి, సెప్టెంబర్ 27: భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలను సజీవంగా ఉంచడానికి యోగా ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇండియన్ యోగా ఫెడరేషన్, తె
జ్యోతినగర్, సెప్టెంబర్ 27: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ సోమవారం చేపట్టిన భారత్బంద్ రామగుండం, ఎన్టీపీసీ పట్టణాల్లో ప్రశాం తంగా విజయవంతమైం�