Army chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మరణం సందర్భంగా ద్రాస్లో జరిగిన విజయ్ దివస్ కార్యక్
Kargil Vijay Diwas | కార్గిల్ 26వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. 1999 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు.
Kargil Vijay Diwas | కార్గిల్ 26వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గుర్తు చేసుకున్నారు.
కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్�
Agnipath Scheme: ఆర్మీ చేపట్టిన సంస్కరణల్లో అగ్నిపథ్ స్కీమ్ ఓ భాగం. సైన్యం ఎప్పుడు యంగ్గా ఉండాలన్నదే దాని లక్ష్యం. యుద్ధానికి సైన్యం ఎప్పుడూ ఫిట్గా ఉండాలనే ఆ స్కీమ్ను అమలు చేసినట్లు ప్రధాని మోదీ త�
Kargil Vijay Diwas | కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గుర్తు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
జమ్ముకశ్మీర్లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్ని పాకిస్తాన్ కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా �